భవన నిర్మాణ పనుల ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నిబంధనలు పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థలకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here