ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో శనివారం కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పీఓసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ…. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించినప్పుడు నుంచి ఎన్నో కష్టనష్టాలు, అటుపోటులను తట్టుకొని పార్టీని తన సొంత రెక్కల కష్టంతో ముందుకు నడిపారు.
Home Andhra Pradesh పవన్ పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించబోం, జైలులో ఒకరు లబోదిబోమంటున్నారు- మంత్రి నాదెండ్ల మనోహర్-minister...