రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజికవర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. బీసీ వెల్ఫేర్ నుంచి 46,044 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 45,772, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందిని ఎంపిక చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here