Action Drama OTT: తెలుగు బయోపిక్ మూవీ జితేందర్ రెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో మార్చి 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జితేందర్ రెడ్డి మూవీలో రాకేష్ వర్రే, రియా సుమన్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Home Entertainment Action Drama OTT: ఓటీటీలోకి తెలుగు పొలిటికల్ యాక్షన్ బయోపిక్ మూవీ – స్ట్రీమింగ్ డేట్…ప్లాట్ఫామ్...