కేసు నమోదు..
మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ డి.నాగరాజు వివరించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.