Rajahmundry : రాజమండ్రిలో తీవ్ర విషాదం జరిగింది. గోదావరి నదిలో పడవ మునిగి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరగ్గా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను బయటకు తీశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here