బౌలింగ్ లోనూ టీమిండియాకు ఎదురు లేదు. దుబాయ్ అంతర్జాతీయ పిచ్ పై నలుగురు స్పిన్నర్లను ఆడిస్తూ ప్రత్యర్థి జట్లను చుట్టేస్తోంది. వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ తో సత్తాచాటుతున్నారు. రెండు మ్యాచ్ లే ఆడిన వరుణ్ 7 వికెట్లు తీశాడు. మరోవైపు పేసర్ షమి సత్తాచాటుతున్నాడు. 4 ఇన్నింగ్స్ ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.
(PTI)