Online Betting: పల్నాడు జిల్లా దాచేపల్లిలో పెన్షన్ల డబ్బుతో పరారైన సచివాలయ ఉద్యోగి లక్ష్మీప్రసాద్, ఆన్లైన్ బెట్టింగ్లో మోసపోయానని, డబ్బు చెల్లించేందుకు గడువు ఇవ్వాలని, లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.
Home Andhra Pradesh Online Betting: బెట్టింగ్లో మోసపోయా.. నెల రోజులు టైమ్ ఇవ్వండి, డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ సచివాలయ...