రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ పర్యటించను న్నారు.సిరిసిల్ల పట్టణంతో పాటు ముస్తాబాధ్, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో ఎంపీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల భూమిపూజ కార్యక్రమాలకు హాజరు కానున్నారని తెలుస్తోంది.సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్ మున్నూరు కాపు సంఘం ప్రహరీ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయించారని పేర్కొన్నారు.