అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇదే వైఖరిని తీసుకుంది. మహిళా విద్యార్థినులు, ఉద్యోగులకు రుతుక్రమ సెలవులు కల్పించేలా అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో.. ఈ సమస్య విధానపరమైన అంశమని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం బీహార్, కేరళ రెండు రాష్ట్రాలు మాత్రమే రుతుక్రమ సెలవులను అందిస్తున్నాయి. బీహార్‌లో మహిళా ఉద్యోగులకు రెండు రోజులు రుతుక్రమ సెలవులు ఇస్తున్నారు. అదేవిధంగా కేరళలో మూడు రోజుల రుతుక్రమ సెలవులు విద్యార్థినులకు అందజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here