Terrorist Attack : జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లా బిల్లవార్‌లోని మచేడి ప్రాంతంలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here