ఒకప్పుడు నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్బస్టర్ సినిమాలను తెరకెక్కించారు డైరెక్టర్ విజయ్ భాస్కర్. క్లాసిక్లుగా నిలిచిన కామెడీ మూవీలను అందించారు. అయితే, జై చిరంజీవి తర్వాత ఆయనకు హిట్లు రాలేదు. క్లాస్మేట్స్, భలే దొంగలు సహా వరుసగా వైఫల్యాలు వచ్చాయి. 2013లో తెరకెక్కించిన మసాలా కూడా బోల్తా కొట్టింది. దీంతో గ్యాప్ వచ్చింది. అయితే, గతేడాది తన కుమారుడు శ్రీకమల్ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ విజయ్ భాస్కర్.. జిలేబీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
Home Entertainment OTT Comedy Movie: ఓటీటీలోకి నువ్వు నాకు నచ్చావ్ మూవీ డైరెక్టర్ రీ-ఎంట్రీ సినిమా.. స్ట్రీమింగ్...