శ్రీవారి టిక్కెట్లను కేటాయించిన తర్వాత దర్శనం చేసుకున్న వారు వైసీపీ నాయకులు కావడంతో వారి ఫోటోలు వైరల్ అయ్యాయి. మంత్రి పెద్దిరెడ్డితో కలిసి ఉన్న ఫోటోలు, సిఎం కార్యదర్శి సిఫార్సు లేఖ ప్రత్యక్షమైంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రమేయం ఉండకపోవచ్చని, ఆయన సతీమణి వైసీపీ లీగల్ సెల్లో పనిచేసి ఉండటంతో పాత పరిచయాలతో దర్శనానికి సిఫార్సు చేసి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Home Andhra Pradesh తిరుమలలో పెద్దిరెడ్డి అనుచరుడికి సిఎంఓ అధికారి ప్రద్యుమ్న సిఫార్సుతో సుప్రభాత దర్శనం-ycp peddireddy follower got...