రూ.17,930 కోట్ల వ్యయం

రూ.17,930 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎక్స్ ప్రెస్ వే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ మార్గంలో హోస్కోటే, మాలూరు, బంగారుపేట, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, వెంకటగిరికోట, పలమనేరు, బంగారుపాలెం, చిత్తూరు, రాణిపేట, శ్రీపెరంబుదూర్ తదితర పట్టణాలు ఉన్నాయి. ఈ రహదారిలో 240 కిలోమీటర్లు ఎనిమిది లేన్లుగా ఉంటుంది. మిగిలిన 22 కిలోమీటర్లు ఎలివేటెడ్ స్ట్రెచ్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) భారత్ మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా ఈ ఎక్స్ ప్రెస్ వే ను నిర్మిస్తోంది. 2022 మేలో బెంగళూరు- చెన్నై ఎక్స్ ప్రెస్ వే కు మోదీ శంకుస్థాపన చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here