స్వాతంత్ర దినోత్సవాన్నీ సైబర్ నేరగాళ్లు వదలటం లేదు. ఆగష్టు 15 పేరుతో రకరకాలుగా లింకులు పంపుతున్నారు. ఈ లింకులు క్లిక్ చేయటం మూలంగా సైబర్ నేరగాళ్ల వలలో మోసపోతున్నారు అమాయకులు. స్క్రాచ్ కార్డ్ వస్తోందని లింక్ పంపి ఆ తర్వాత ఓటీపీ అడుగుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి లింకులు వచ్చినప్పుడు ప్రజలు మోసపోకుండా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here