Kurnool Murder: కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు.  బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన టీడీపీ మండల నాయకుడు వాకిటి శ్రీనును గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు.  ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైంది.  నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here