Kurnool Murder: కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన టీడీపీ మండల నాయకుడు వాకిటి శ్రీనును గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Home Andhra Pradesh Kurnool Murder: కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ నాయకుడు వాకిటి శ్రీను దారుణ హత్య