తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా పది రోజుల పర్యటన సాగించిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బ్యాండ్, డప్పులతో ఊరేగింపుగా రేవంత్ స్వాగతం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here