అహంకార, విధ్వంసక ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలన్న మోదీ, పవన్, తాను ఇచ్చిన పిలుపుకు ప్రజలు విశ్వసించారన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఐదేళ్ల తర్వాత ఏపీ ప్రజలకు స్వాతంత్య్రం లభించిందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here