Anna Canteens: ఎన్డీఏ ఎన్నికల హామీల్లో ఒకటైన అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఏపీలో పేదలకు సబ్సిడీ ధరలకు భోజనం అందించేందుకు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూతబడ్డాయి. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో తిరిగి ప్రారంభించారు.
Home Andhra Pradesh Anna Canteens: గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు