మెగా ఫ్యాన్స్ సంబరం..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యను కూడా తీసుకొచ్చారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్.. స్టేజ్ పైన తన కూతురుతో సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా అవుతోంది. ఈ ఫొటోను చూసిన మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సోషల్ మీడియాలోని తమతమ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. పవన్, ఆద్య సెల్ఫీ తీసుకున్న ఫొటోను జనసేన పార్టీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here