(4 / 7)
మంగళగిరిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను టీడీపీ నాయకులు, స్థానికులతో కలిసి లోకేష్ ప్రారంభించారు. రూ.15తో మూడు పూటల అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన భోజనం చేయొచ్చు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇస్కాన్ నిర్వహణలో ఉన్న సెల్ కిచెన్లలో తయారైన ఆహార పదార్ధాలను అన్నా క్యాంటీన్ల అందిస్తారు. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి 203 క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తారు.