అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబం సజీవ దహనమైంది. మొత్తం ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కావాలనే చేశారా..?అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.