Mother And Daughter: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పశువులు మేపేందుకు వెళ్లిన చిన్నారిని ఆవు బెదిరి ఈడ్చుకు పోయింది. అది చూసి నీటి కుంటలో పడిన కుమార్తెను కాపాడేందుకు బాలిక తల్లి ప్రయత్నించింది. ఈత రాకపోవడంతో తల్లి కుమార్తె ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చౌడేపల్లిలో జరిగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here