Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాద ఘటన జరిగింది. ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం హాస్టల్లో సమోసాలు తిన్న గిరజన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సెలవు కావడంతో వారంతా సమీపంలోని బంధువుల ఇళ్లకు వెళ్ళారు. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here