ఈ ఆర్థిక విజయానికి మీడియా హక్కుల ఆదాయం ప్రధాన కారణమని, ఇది గత ఏడాది రూ.3,780 కోట్ల నుండి 131% పెరిగి రూ. 8,744 కోట్లకు చేరుకుందని నివేదిక వెల్లడించింది. 2023-2027 సీజన్ కు సంబంధించి రూ.48,390 కోట్ల విలువైన మీడియా హక్కుల ఒప్పందాన్ని బీసీసీఐ దక్కించుకోగా, డిస్నీ స్టార్ రూ.23,575 కోట్లకు, వయాకామ్ 18కు చెందిన జియో సినిమా రూ.23,758 కోట్లకు డిజిటల్ హక్కులను దక్కించుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here