AP Welfare Pensions ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యసాధనకు అనుగుణంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు.బోగస్ కార్డుల్ని ఏరివేయాలని సూచించారు.
Home Andhra Pradesh AP Welfare Pensions: ఏపీలో బోగస్ పెన్షన్ల ఏరివేత షురూ, అర్హులకే సంక్షేమం అందించాలన్న...