Employees Transfers: ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు పాఠశాలల హేతుబద్దీకరణ పేరుతో చేపట్టిన ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు సడలించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
Home Andhra Pradesh Employees Transfers: ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ వద్దంటున్న ఏపీజేఏసీ, టీచర్ల సర్దుబాటుపై సంఘాల...