జూలై నెల వేతనాలకు చెల్లించలేకపోయామని, అందుకు కారణాలు ఇవేనని వివరిస్తూ, ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ సంస్థ ఉద్యోగులకు ఈ మెయిల్ చేశారు. చట్టపరమైన అడ్డంకుల వల్ల కంపెనీ పునరుద్ధరణ మరింత ఆలస్యమవుతోందని బైజూ రవీంద్రన్ ఉద్యోగులకు పంపిన ఆ  ఈ మెయిల్ లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here