IRCTC Chennai To Kashmir : భూతల స్వర్గం కశ్మీర్ అందాలు చూసేందుకు ఐఆర్సీటీసీ చెన్నై నుంచి 12 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో గుల్‌మార్గ్, పహల్గామ్, శ్రీనగర్, సోనామార్గ్ వీక్షించవచ్చు. అక్టోబర్ 19న తదుపరి టూర్ స్టార్ట్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here