Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. తాడిప‌త్రి మండ‌లం వంగ‌నూరు స‌మీపంలోని బొంద‌లదిన్నే గ్రామం వ‌ద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here