Atchutapuram SEZ Accident : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలిన ఘటనలో మృత్యుల సంఖ్య 7కు పెరిగింది. బుధవారం మధ్యాహ్నం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా కార్మికులకు గాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here