Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం (ఆగస్ట్ 21) సియెట్ అవార్డుల కార్యక్రమం వేదికగా ప్రత్యర్థులకు గట్టి వార్నింగే ఇచ్చాడు. తాను ఊరికనే ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవలేదని, ఇక్కడితో ఆగనని స్పష్టం చేశాడు. అంతేకాదు ఈ మధ్యే గెలిచిన టీ20 వరల్డ్ కప్ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన ముగ్గురు మూడు స్తంభాల గురించి కూడా వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here