మరణాలు సంఖ్య పెరిగే అవకాశం

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇంకా ఎంత మంది గల్లంతయ్యారో, ఎంతమంది ఉన్నారో అధికారులు ఇంకా చెప్పలేదు. కానీ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ఉన్నారని వారు అంచనా వేశారు. రాజధాని ఖట్మాండూ కు పశ్చిమాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుఖైరేని పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రజలను బయటకు తీసేందుకు పోలీసులు, ఆర్మీ రెస్క్యూ సిబ్బంది సహాయం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here