అగ్రి గోల్డ్‌ భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనయుడు రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజీవ్‌ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here