అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై టీడీపీ, వైసీపీ మధ్య వార్ జరుగుతోంది. ఈ విషాద ఘటనకు కారణం కూటమి ప్రభుత్వమే అని వైసీపీ ఆరోపిస్తుంటే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో అసలు థర్డ్ పార్టీ నివేదిక ఏం చెప్పింది.. టీడీపీ ఏమంటోంది.. వైసీపీ ఏం చెబుతోందనే చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here