అచ్యుతాపురం ఘటనలో మృతిచెందిన కుటుంబాలు, గాయపడిన బాధితులకు అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. ‘అచ్యుతాపురం దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు.. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఆర్థిక సాయం అందజేయాలని.. మా పార్టీ అధ్యక్షులు జగన్ నిర్ణయించారు’ అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here