ISRO: చంద్రయాన్ 3 సాధించిన విజయంతో మరో లక్ష్యం వైపు భారత్ దృష్టి సారించింది. 2027 నాటికి చందమామ ఉపరితలం నుంచి మట్టిని భూమి పైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, పూర్వపు సోవియట్ యూనియన్, చైనా తర్వాత ఆ ఘనత సాధించిన దేశంగా భారత్ నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here