తిరుప‌తి జిల్లాలో ఓ యువకుడు ఆరు నెలల్లోనే తొలిత‌ చెల్లి, త‌రువాత అక్క‌తో పరారయ్యాడు. యువ‌కుడు అక్కచెల్లెల్లిద్దరికి వ‌రుస‌కు తమ్ముడు అవుతాడు. ఇటీవల ఆ యువకుడు పెళ్లైన అక్కతో పారిపోయాడు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆ యువ‌కుడు, సదరు వివాహిత ఇద్ద‌రూ తిరుమల శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా చర్చనీయాశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here