దిల్లీలోని ఓ మదరసాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 నుంచి 11ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు విద్యార్థులు, ఓ 5ఏళ్ల బాలుడిని చంపేశారు! ఎవరైనా చనిపోతే, ప్రిన్సిపాల్​ సెలువు ఇస్తాడని, ఇంటికి వెళ్లొచ్చన్న ఉద్దేశంతో వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here