డాక్టర్ల ఆందోళన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని హామీనిచ్చారు. అతను కోలుకోగానే విచారిస్తామని చెప్పారు. ఈవో వచ్చి మాకు హామీ ఇవ్వాలని అప్పటిదాక ధర్నా అపడం కుదరదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈవో రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, జూనియర్ వైద్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Home Andhra Pradesh లేడీ డాక్టర్ పై పేషెంట్ దాడి..! స్పృహలోకి రాగానే-patient attacked the lady doctor in...