మరోవైపు టీఎంసీ నేత కునాల్ ఘోష్ సీబీఐ చర్యలను ప్రశ్నించారు. అత్యాచారం-హత్య కేసును త్వరగా పరిష్కరించాలని, ఇప్పటి వరకు ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారన్నారు. అది కూడా కోల్‌కతా పోలీసులే చేశారని అన్నారు. సీబీఐ ఏం చేస్తోందని, ఆలస్యమవుతుండటంతో రాజకీయం నడుస్తోందని ఘోష్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here