Hyderabad: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. తెలంగాణలో డ్రగ్స్ మాటే వినపడొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్పై ఫుల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రగ్స్ వినియోగం, అమ్మకం పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.