Pakistan Cricket: బంగ్లాదేశ్‍పై తొలి టెస్టులో ఓడిన బాధలో పాకిస్థాన్ ఉంది. చాలా మంది పాక్ మాజీలు ఆ టీమ్‍పై విరుచుపడుతున్నారు. ఈ తరుణంలో ఐసీసీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోవటంతో పాటు జరిమానాకు గురయ్యారు పాక్ ఆటగాళ్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here