Siddipet Robbery : సిద్దిపేటలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో రెండు ఇళ్లలో చోరీ చేశారు. 14 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 2. 20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here