Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు రూ.50, రూ.100 రూములు అందుబాటులో ఉన్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here