ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లో మంగళవారం ఉదయం 15, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు దళిత బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ పోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాయంగంజ్ సమీపంలోని ఓ గ్రామంలోని మామిడితోటలో ఇద్దరు బాలికల మృతదేహాలు కనిపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here