Governor In Warangal: అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలని, వారి అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు.మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here