సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు భూమిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత పాలనపై చురకలు అంటించారు. సచివాలయంలోకి ప్రజలకు అనుమతి ఉంటేది కాదని, ఇప్పుడు ఆ భవనంలోకి సామాన్యులని అనుమతిస్తున్నామని చెప్పారు. ప్రజా భవన్ గా మార్చామన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని విమర్శించారు రేవంత్. ఇక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, మేధావుల సూచన మేరకే పెడుతున్నట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here