తిరుమల శ్రీవారి లడ్డూ జారీ విధానంలో మార్పులు వచ్చాయి. ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఓ భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా చర్యలు చేపట్టింది. దర్శన టికెట్ పై ఒక్క లడ్డూను మాత్రమే ఇస్తోంది. అదనపు లడ్డూలు కావాలంటే ఆధార్ చూపించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here