రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం( Chendurthi ) మల్యాల గ్రామంలోని రెండో వార్డులోని శ్రీ హనుమాన్ దేవాలయం కు వెళ్లే దారిలో గత వారం రోజుల నుండి విద్యుత్ దీపాలు వెలుగుదడం లేదని గ్రామస్తులు తెలిపారు దీనితో సెస్ అధికారులకు సమాచారం ఇవ్వగా పట్టించుకోవడం లేదు.

 The Electric Light In The Second Ward Is Not Lit, Chendurthi, Rajanna Sirisilla-TeluguStop.com

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు మీరు కాకుండా విద్యుత్ని పట్టించుకోనేటోళ్లు మరి ఎవరని గ్రామస్తులు హెల్పర్ని నిలదీసి అడగగా మాకు చెప్తే మేము ఏమి చేయలేం అని సమాధానం చెప్పి వెళ్లారు.

గ్రామస్తులు మాట్లాడుతూ బయటికి వెళ్దామంటే చిమ్మ చీకటిగా ఉంది అసలే వర్షాకాలం వర్షం పడితే పాములు, తేల్లు వస్తున్నాయి .దీనితో బయటికి వెళ్దామంటే చిమ్మంచి చీకటిగా ఉంటుంది విద్యుత్ అధికారులు చర్య తీసుకొని విద్యుత్ వచ్చేలాగా చెయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here